మానసిక వికలాంగుల అవగాహన కొరకు ఆశ్రమంలో హోళీ సంబరాలు
Published: Tuesday March 30, 2021
బాలాపూర్, మార్చి 29, ప్రజాపాలన ప్రతినిధి : మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో హోళీ పండుగ సందర్భంగా సంబరాలను అభాగ్యుల మధ్యన ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు గిరి ఆశ్రమసిబ్బంది ఘనంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులను చల్లుకుంటూ ఆహ్లాదంగా కేరింతలు కొడుతూ, నృత్యాలు చేస్తూ ఆ అభాగ్యులకు మనసు పులకరించినట్లు మామూలు మనుషుల జీవితాలు సాగి మచ్చిక కలిగేటట్లు వసంత గమనాన్ని గుర్తు చేస్తున్నట్లు మాతృదేవోభవ వ్యవస్థాపకులు (గట్టు గిరి) వారి పిల్లలు కలిసి హోలీ.... హోలీ.... రంగల హోలీ చమ్మకేళినీ అంటూ సంబరాలు చేశారు.
Share this on your social network: