కల్లు గీత కార్మికుల కాలమానం ను ఆవిష్కరించిన ఖేడ్ శాసన సభ్యులు
Published: Monday January 17, 2022
హైదరాబాద్ 16 జనవరి ప్రజాపాలన ప్రతినిధి: కల్లు గీత కార్మికుల కాలమానం 2022 ను ఆవిష్కరించిన ఖేడ్ శాసన సభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి. ఆదివారం నాడు సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గీత కార్మికుల కాలమానం 2022 ను స్థానిక శాసనసభ్యుడు మహారెడ్డి భూపాల్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం అధ్యక్షుడు కార్యదర్శి సంఘం సభ్యులతో పాటు నిజాంపేట్ గ్రామ సర్పంచ్ జగదీశ్వరా చారి, అంజగౌడ్, రవిందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: