సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ ఆహ్వాన పత్రిక.

Published: Monday January 31, 2022

వెల్గటూర్, జనవరి 30 (ప్రజాపాలన ప్రతినిధి)  వెల్గటూర్ మండలం రాజారాంపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి శిలా విగ్రహ యంత్రం ప్రతిష్టాపనకు ముఖ్య అతిథిగా రవాల్సిందిగా సర్పంచ్ గెల్లు శేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో ముదిరాజ్ సంఘం సభ్యులు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు.