ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 8ప్రజాపాలన ప్రతినిధి

Published: Wednesday November 09, 2022
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామ పరిధిలో దక్షిణ కాశీగా వర్ధిల్లుతున్న శ్రీశ్రీశ్రీ బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి
కార్యక్రమంలో. ఆరుట్ల గ్రామ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, మంచాల ఎంపీపీ నర్మదా లచ్చి రామ్ నాయక్,  టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు  క్యామ మల్లేష్, డిసిసిబి తురకయంజాల్ వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కొత్త కురు సత్తయ్య,  టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు  చీరాల రమేష్ , యాచారం మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్,  నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,  నాయకులు బంటీ యూత్ ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు.