కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న దోసపాటి.కళ్యాణి

Published: Tuesday April 06, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి ఐదో తేదీ మధుర స్థానికప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు. మధిర శ్రీ వెంకటేశ్వర హెచ్.పీ గ్యాస్ డీలర్ శ్రీమతి. దోసపాటి.కళ్యాణి కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు ను తీసుకున్నారు ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని మాస్కు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండేలా చూసుకోవలీ అని తగు జాగ్రత్తలు సూచించారు