కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న దోసపాటి.కళ్యాణి
Published: Tuesday April 06, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి ఐదో తేదీ మధుర స్థానికప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు. మధిర శ్రీ వెంకటేశ్వర హెచ్.పీ గ్యాస్ డీలర్ శ్రీమతి. దోసపాటి.కళ్యాణి కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు ను తీసుకున్నారు ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని మాస్కు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండేలా చూసుకోవలీ అని తగు జాగ్రత్తలు సూచించారు
Share this on your social network: