జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ ను సన్మానించిన ఎమ్మెల్యే

Published: Wednesday April 07, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 06 ( ప్రజా పాలన ) : పెద్దేముల్ మండల సర్వసభ సమావేశం సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమితులైన మురళీకృష్ణ గౌడ్ ను ఎమ్మేల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, యంపిపి అనురాధ రమేష్, జెడ్పిటిసి ధారసింగ్, వైస్ యంపిపి మధులత, యంపిటిసి ఫోరం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వేంకటేష్ చారి, యంపిడిఓ లక్ష్మప్ప, యంపిటిసి ఫోరం పెద్దెముల్ మండల అధ్యక్షులు  ధన్ సింగ్, యంపిటిసి లు శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గోని ఘనంగా సన్మానించారు.