యంపల నిరంజన్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఘనగా నివాళులు అర్పించిన టిఆర్ఎస్ శ్రేణులు

Published: Thursday May 19, 2022

ఇబ్రహీంపట్నం మార్చి తేది 18 ప్రజాపాలన ప్రతినిధి.ఇబ్రహీంపట్నం మండల పరిధిలో కర్ణంగూడా గ్రామస్తులు,చర్ల పటేల్ గూడా మాజీ ఎంపీటీసీ సభ్యులు,ఇబ్రహీంపట్నం మార్కెట్ డైరెక్టర్ గా సేవలు అందించిన ఇబ్రహీంపట్నం మండలం తెరాస మాజీ అధ్యక్షుడు  యంపల నిరంజన్ రెడ్డి  ఈరోజు వారి  ప్రధమ
వర్ధంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో  టిఆర్ఎస్ శ్రేణులు,పార్టీ ప్రజాప్రతినిధులు,వారికి ఘన నివాళులు  అర్పించడం జరిగింది.మండల్ పార్టీ ప్రెసిడెంట్ గా సుదీర్ఘకాలంలో  పార్టీకి వారందించిన సేవలు మరచిపోలేనివి అని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రాజకీయాల్లో మరియు ప్రజలు సమస్యల పై పోరాట ఉద్యమంలో అత్యంత కీలక నేతల్లో నిరంజన్ రెడ్డి ఒకరు అని,ఈ ప్రాంత ప్రజలకు తన నమ్మిన వాళ్ళ కోసం,ఒక నాయకుడిగా ఓ సామాన్యు కుటుంబా సభ్యులు గా ప్రజలు కార్యకర్తలు కు పెద్దన్నగా అండగా ఉంటా ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి వారి కుటుంబానికి పార్టీకి విధేయుడు గా ఉన్నా మీరు   ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అని వారి సేవలు చిరస్మరణీయం అని ఈ సందర్భంగా పలువురు అతని సేవలు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల్  పార్టీ అధ్యక్షులు చిలుకల బుగ్గ రాములు,ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి,తెరాస సీనియర్ నాయకులు ఏనుగు బుచ్చిరెడ్డి,మంకల దాసు,
ఉప-అధ్యక్షులు కాలే గణేష్,ఇబ్రహీంపట్నం నియోజకవర్గం టిఆర్ఎస్వి అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్,
ఇబ్రహీంపట్నం కౌన్సిలర్లు నల్లబోళ్ళుమమతా శ్రీనివాస్ రెడ్డి,భర్తకి జగన్,సర్పంచ్,బల్వంత్ రెడ్డి,ఎంపీటీసీ అచన శ్రీశైలం,చెరుకూరి రవీందర్,పడాల దేవేందర్ గౌడ్,అచన బాల్రాజ్,Sc సెల్ మండల్ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి పంది మైసయ్య,మంద మోహన్,బండ కుమార్,దానయ్య గౌడ్,ఏనుగు రాజేందర్ రెడ్డి యువజన మండల్ అధ్యక్షులు నిమ్మల ప్రసాద్ గౌడ్,నాయకులు జానీ పాషా,కప్పరి రాజ్ కుమార్,వై శ్రీనాథ్ రెడ్డి,వై రవీందర్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,పి మహేష్ మహారాజ్,మంగ ఐలేష్,హరి ప్రసాద్ గౌడ్,ప్రేమ్ కుమార్,ఆవుల ప్రశాంత్ యాదవ్, గోవర్ధన్ రెడ్డి, వై శ్రీకాంత్ రెడ్డి,మహిపాల్ రెడ్డి తెరాస శ్రేణులు,బంటీ యూత్ ఫోర్స్ సభ్యులు,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.