మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాదాల వెంకయ్య నివాళి
Published: Friday February 11, 2022
మధిర ఫిబ్రవరి 10 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం మాటూరు పేట గ్రామంలో మండల కాంగ్రెస్ నాయకులు గురువారం నాడు దిశా దశ దిన కర్మ హాజరై సొసైటీ డైరెక్టర్ మాదల నరసింహ రావు తండ్రి సీనియర్ కళాకారుడు మాదల వెంకయ్య ఇటీవల మరణించారు వారి దశదిన కర్మకు హాజరై మాదల వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి వారి కుటుంబానికి సానుభూతి తెలియచేసిన మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షులు దారా బాలరాజు మండలబిసి సెల్ అధ్యక్షులు చిలువేరు బుచ్చి రామయ్య మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవి కుమార్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు బిట్రా ఉద్దండయ్య సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు నెల్లూరి కమలాకర్, రమేష్, మైలవరపు చక్రి, తదితరులు పాల్గొని నివాళులర్పించారు
Share this on your social network: