అధికారులు ప్రజల కోసం పని చేశాలి

Published: Tuesday December 13, 2022

జడ్పీ చైర్మన్ కమల్ రాజు మధిర రూరల్్ డిసెంబర్ 11 ప్రజాా పాలన ప్రతినిధిి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు స్థానిక ఎంపీడీవో ఆఫీసులో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు హాజరై ప్రభుత్వ అధికారులతో ప్రజల కోసం అధికారులు ఎప్పుడు అంటేే అప్పుడు స్పందిస్తూ ప్రజలకు కోసం పనిచేయాలని వారి కోరారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు హాజరైఅధికారులు ప్రజల కోసం పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ సూచించారు మండల పరిషత్ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలను అందజేశారు రాష్ట్ర ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు దొండపాటిి వెంకటేశ్వరరావు రంగశెట్టి కోటేశ్వరావు మొండితోక జయకర్  మాజీ మార్కెట్ యాార్డ్ చైర్మన్ నాగేశ్వరరావు వెంకటేశ్వర మేడికొండ కిరణ్ నాయకులుు పాల్గొన్నార