గుడ్ న్యూస్ పాఠశాలకు 40 వేలు వితరణ ..
Published: Thursday December 15, 2022
వైరా(ఏన్కూర్), డిసెంబర్ 14 (ప్రజా పాలన న్యూస్): ఏన్కూర్ మండలంలోని తూతకలింగన్నపేట గుడ్ న్యూస్ మిషనరీ ఉన్నత పాఠశాలలో సొసైటీ అధ్యక్షులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు కుమారుడు, పూర్వ విద్యార్థి శెట్టిపల్లి నరేష్ కళావేదిక మరమ్మతులకు బుధవారం రూ. 40 వేలు వితరణగా అందించారు. నరేష్ కుమారుడు రిషిక్ ,కుమార్తె శాన్విక ల పేరుతో కళావేదిక ఆధునీకరణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సిస్టర్ బ్రిటో దాతలకు కృతజ్ఞతలు తెలిపారు
Share this on your social network: