నర్సరీ పరిశీలించిన జెడ్పీటీసీ మర్రి నిత్య నిరంజన్ రెడ్డి
Published: Thursday July 21, 2022
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 20 ప్రజాపాలన ప్రతినిధి.
ఈనెల 23వ తేదీ రోజున హరితహారం లో భాగంగా జాపాల గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం పనులను పరిశీలించిన మంచాల జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి అనంతరం నర్సరీలోని మొక్కలను పరిశీలించారు, ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో దిలీప్ కుమార్ ,ఎంపిడిఓ శ్రీనివాస్, ఎంపీపీ నర్మదా, స్థానిక సర్పంచ్ నహిదా రాహుఫ్, పంది అండాలు వెంకటేష్ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు,స్థానిక నాయకులు మహేష్ గౌడ్ , వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: