మాదల వెంకయ్య మృతి కళారంగానికి తీరని లోటు
Published: Friday February 11, 2022
మధిర ఫిబ్రవరి 10 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంలోని మాటూరు పేట గ్రామానికి చెందిన సీనియర్ కళాకారుడు మాదల వెంకయ్య అకాల మృతి కళారంగానికి తీరని లోటని శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ గౌరవాధ్యక్షులు పుతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్ అధ్యక్షులు గడ్డ సుబ్బారావు అనంతరం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారువారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి వెంకయ్య లేని లోటు కళాకారుడిగా ప్రజల్లో అభిమానం ఉన్న వ్యక్తిని వారు తెలిపారు
Share this on your social network: