కొండపల్లి వీరభద్రం నివాళులు అర్పించిన డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్

Published: Tuesday April 06, 2021
పాలేరు, ఏప్రిల్ 5, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కృష్టపురం గ్రామం లో కొండపల్లి వెంకటేశ్వర్లు గారి తండ్రి అయినా కొండపల్లి వీరభద్రం గారు మరణించిన విషయం తెలుసుకొన్న ఖమ్మం. డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్,వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసినరు ఈకార్యక్రమంలో, ఎంపీపీ శ్రీనివాస్, సి డి సి చైర్మన్ జుకురి గోపాల్ రావు, మండల పార్టీ అధ్యక్షులు చాట్ల పరశురామ్ బాలయ్య దొర మల్లిడి వెంకటేశ్వరరావు ఎంపీటీసీ ఉడుగు వెంకటేశ్వర్లుగారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లో స్థానిక ఎంపిటిసి పూట అంజయ్య, కంచర్ల లింగారెడ్డి, యూత్ అధ్యక్షులు తంగెళ్ల బుచ్చిబాబు, కొండపల్లి కృష్ణా రావు, సతీష్ మాజీ సర్పంచ్ అల్లం బిక్షం, మరియు తదితరులు పాల్గొన్నారు