మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఘనంగా

Published: Saturday November 20, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి : శుక్రవారం రోజు మంచాల మండలం ఆరుట్ల గ్రామ సందర్బంగా ఘణానివాళులు అర్పించిన ఇబ్రహీంపట్నం యంగ్&డైనమిక్ లీడర్ మల్ రెడ్డి అభిషేక్ మాట్లడుతూ నిరుపేదలకు ఇల్లులేని పేదలకు ఇల్లు నిర్మించారు భూమిలేని పేదలకు భూమి పంపిణీ చేశారు. ఆ రోజుల్లో అనేక సేవలందించి దని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆరుట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల.బాషయ్య, PACS డైరెక్టర్ హన్మంత్ రెడ్డి, సీనియర్ నాయకులు ప్రేమకర్ రెడ్డి, గ్రామ ప్రధాన కార్యదర్శి దాసరమోని.రమేష్, SC సెల్ అధ్యక్షులు K. బుగ్గరాములు, పంబల.బుగ్గరాములు, కావాలి.బుగ్గరాములు ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బుట్టి. కృష్ణ, మార.లక్ష్మణ్, B. జంగయ్య, ఇసుబ్ భాయ్, జంగయ్య, లచ్చి. రెడ్డి, ఇబ్రహీంపట్నం యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ను.భరత్ రెడ్డి, మంచాల మండల యూత్ కాంగ్రెస్ నాయకులు రాఘవ కురుమ, ఆరుట్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అశోక్ ముదిరాజ్, BC సెల్ అధ్యక్షులు ఆర్ల.శ్రీకాంత్, ఉపాధ్యక్షులు పున్నం. సాయి, యూత్ కాంగ్రెస్ సహాయ కార్యదర్శి పంబల.శ్రవణ్, కోశాధికారి వంశీ, వర్కింగ్ ప్రెసిడెంట్ బురన్, సతీష్, శివ, కిరణ్, నర్సింహ, స్వామి, నవనీత్, సురేష్, శ్రీకాంత్, శివ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.