ఉపాధ్యాయులుఆధ్వర్యంలోబడిబాట కార్యక్రమం లో భాగంగా ర్యాలీ
Published: Wednesday June 15, 2022
మధిర జూన్ 14 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆధ్వర్యంలోస్థానిక మండల పరిషత్ బాలికలు ఆవాస ప్రాంతంలో పర్యటించిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయునీలు పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగిందని మరియు పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని తమ పిల్లలను పాఠశాలలో చేర్పించే వలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం జరిగిందని ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లి ఈ విషయాలన్నీ తెలిపినట్లు బడిబాట కార్యక్రమం నిర్వహణ తెలియజేశారు.
Share this on your social network: