మధిర కోర్టు అదనపు జూనియర్ సివిల్ జడ్జి గా బాధ్యతలు చేపట్టిన కార్తీక్ రెడ్డి. స్వాగతం పలికారు
Published: Tuesday November 23, 2021
మధిర నవంబర్ 22 ప్రజాపాలన ప్రతినిధి : ఈరోజు మధిర కోర్టు అదనపు జూనియర్ సివిల్ జడ్జి గా sri. టీ. కార్తీకరెడ్డి తమ బాధ్యతలను ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి శ్రీ డి ధీరజ్ కుమార్ వారి నుండి స్వీకరించారు. ఇప్పటి వరకు అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ డీ రాజ్ కుమార్ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు న్యాయవాదులు స్వాగతం పలుకుతూ అభినందించారు న్యాయవాదులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వాసంశెట్టి కోటేశ్వరావు నంబూరు జనార్దన్ రావు వాసిరెడ్డి వెంకటేశ్వరావు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస రావు కృష్ణారావు రమేష్ సుబ్రహ్మణ్యం రామరాజు రమేష్ వెంకట్రావు జగన్ మోహన్ రావు పూర్ణచంద్రరావు తదితరులు లాయర్లు పాల్గొన్నారు
Share this on your social network: