నూతన ఎమ్మార్వో ను సన్మానించిన బొబ్బిళ్ళపాటి.

Published: Wednesday February 09, 2022
మధిర ఫిబ్రవరి 8 ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండలం నూతన ఎమ్మార్వోగా మంగళవారం నాడు తన కార్యాలయంలో ఇటీవల బాధ్యతలు చేపట్టిన తిరుమల చారి ని మంగళవారం ఎర్రుపాలెం మండలం ఎమ్మార్వో ఆఫీస్ లో  మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించన తెలంగాణ జాగృతి మధిర నియోజకవర్గ ఇంచార్జ్ బొబ్బిళ్ళపాటి బాబురావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పెండింగ్లో ఉన్న సమస్యలు త్వరగా పరిష్కరించాలని వారు కోరారు ఆయన వెంట టిఆర్ఎస్ నాయకులు అనిల్, సురేష్ పాల్గొన్నారు