కస్తూబా బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే మ

Published: Thursday September 15, 2022
రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో 2.05 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించిన విద్యాశాఖ మంత్రివర్యులు  సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఆర్టీవో వెంకట చారి, డిసిసి వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు క్యామ మల్లేష్, ఎమ్మార్వో రామ్ మోహన్ర రావు, ఎంపీపీ కృపష్, మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, మున్సిపల్ కమిషనర్ యూసుఫ్, కౌన్సిలర్స్ అధికారులు