కస్తూబా బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే మ
Published: Thursday September 15, 2022
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో 2.05 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించిన విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఆర్టీవో వెంకట చారి, డిసిసి వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు క్యామ మల్లేష్, ఎమ్మార్వో రామ్ మోహన్ర రావు, ఎంపీపీ కృపష్, మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, మున్సిపల్ కమిషనర్ యూసుఫ్, కౌన్సిలర్స్ అధికారులు
|
|
|
Share this on your social network:
Most Popular Photo Gallery
Most Popular Video Gallery
Related News
కులాలను కించపరుస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వ్యక్తి పై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
మేడిపల్లి, అక్టోబర్ 28 (ప్రజాపాలన) : చాకలి, మంగలి కులాలను కించప...
పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపాలి... ఎమ్మెల్యే ఆత్రం సక్కు కు వినతి...
View All News ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
రావణాసుర మహారాజ్ ప్రతిమ దహనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలో,మండలంలోని వివిధ గ్రామాల్...
© prajapalana.com - All Rights Reserved | Made with by Page Perfect Tech
Privacy Policy | Contact Us | Visit Counter :