మధిర సబ్ డివిజన్ కార్యాలయంలో వివేకానంద జయంతి వేడుకలు

Published: Thursday January 13, 2022
మధిర జనవరి 12 ప్రజాపాలన ప్రతినిధి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు మధిర సబ్ డివిజన్ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడుతూ వివేకానంద స్ఫూర్తితో ఆయన ఆదర్శంగా తీసుకొని మనమందరం అడుగుజాడల్లో నడుద్దాం అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మధిర టౌన్ AE శరత్ కుమార్, AAO వెంకట నరసయ్య,  JAO K రాజేశ్వరి, సబ్ ఇంజనీర్స్ మైథిలి, లావణ్య మరియు బేగం, రాజేశ్వరి, కుమారి, శ్రీధర్ పాల్గొన్నారు.