దశదినకర్మకు ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే సతీమణి జయతార.

Published: Tuesday December 27, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 26 ప్రజా పాలన ప్రతినిధి:  బెల్లంపల్లి నియోజకవర్గం లోని వేమనపల్లి మండలం, బుయ్యారం గ్రామ సీనియర్ బి ఆర్ ఎస్ నాయకులు, కిష్టాగౌడ్ ఇటీవల మరణించగా, ఆయన దశదిన  కర్మ కార్యక్రమానికి సోమవారం ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయన్ని, ఆయన  కుటుంబ సభ్యులైన శేకర్ కు సోమవారం క్యాంపు కార్యాలయంలో అందించిన  బెల్లంపల్లి ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య, సతీమణి   దుర్గం జయతార.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు  కోళీ వేణుమాధవ్, ఎంపీపీ ఆత్రం గణపతి, బుయ్యారం సర్పంచ్ గోగర్ల శ్రీనివాస్ , ఉప సర్పంచ్ భీమయ్య , విద్య కమిటీ చైర్మన్ కండూరి భీమయ్య, తదితరులు పాల్గొన్నారు.