అనాధలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన జిహెచ్ఎం వెంకటమ్మ

Published: Wednesday September 14, 2022

ప్రజాపాలన ప్రతినిధి . నవాబు పేట్. సెప్టెంబర్ 13. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండ అనాధ ఆశ్రమంలో ఉన్న అనాధ పిల్లలకు యన్మన్గండ్ల చెందిన వెంకటమ్మ . ప్రధాన ఉపాధ్యాయురాలు అనాధలకు నిత్యవసర వస్తువులు వస్తువులను పంపిణీ చేశారు. తన తండ్రి అయిన రాములు గారి జ్ఞాపకార్థం సందర్భంగా పంపిణీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అనాధ ఆశ్రమం సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.