ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి మృతిచెందిన పానుగంటి కృష్ణ కుటుంబానికి ఆర్థి
Published: Friday March 10, 2023
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం: మండలంలో నందివనపర్తి గ్రామంలో గురువారం అనారోగ్య కారణంగా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన నీరుపేదయైన పానుగంటి కృష్ణ పార్థివదేహాన్ని మాజీ ఎంపీపీ వర్త్యావత్ రాజు నాయక్
సందర్శించి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను ఓదార్చి కుటుంబ సభ్యులకు నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో నంది వనపర్తి ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: