దళిత బంధు బహిరంగ సభకు బయలుదేరిన మండల నాయకులు

Published: Tuesday August 17, 2021
బోనకల్లు, ఆగస్టు 16, ప్రజాపాలన ప్రతినిధి : హుజురాబాద్ కెసిఆర్ ఆర్ దళిత బంద్ బహిరంగ సభకు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ లింగాల కమల్ రాజు నాయకత్వం వర్ధిల్లాలి అంటూబోనకల్ మండలం నుంచి దళిత సర్పంచులు ఎంపీటీసీలు రైతు కోఆర్డినేటర్లు తో మూడు వాహనాలతో వెళ్ళటం జరిగింది. ఈ వాహనాలకు జెండా ఊపి కార్యక్రమం లో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు రైతుబంధు కోఆర్డినేటర్ వేమూరి ప్రసాద్ బోనకల్ మాజీ జడ్పీటీసీ కొండ పాల్గొన్నారు.ఈ సభకు వెళ్లిన వారు చిలక వెంకటేశ్వర్లు జానకిపురం సర్పంచ్ పేరు బత్తిన శాంతయ్య చిన్న బిరవల్లి సర్పంచ్ జెర్రిపోతుల రవి బ్రాహ్మణపల్లి సర్పంచ్ వెంగళ మార్తమ్మ కలకోట ఎంపీటీసీ కోట పర్తి హైమావతి చిరునోముల ఎంపీటీసీ పిల్లం వెంకటేశ్వర్లు చిరు నోముల ల రైతుబంధు కోఆర్డినేటర్ కోట పర్తి రామారావు చొప్పకట్లపాలెం రైతుబంధు కోఆర్డినేటర్ వెళ్ళినారు.