బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ సన్మానించిన డా.కోట రాంబాబు

Published: Tuesday January 24, 2023
మధిర జనవరి 23 ప్రజాపాలన ప్రతినిధి
 మధిర నియోజకవర్గ పరిధిలో ఎర్రుపాలెం లోని ఒక ప్రైవేట్ కార్యక్రమానికి విచ్చేసిన బాపట్ల పార్లమెంటు సభ్యులు *నందిగామ సురేష్ ప్రముఖ వైద్యులు జిల్లా నాయకులు *డా.కోట రాంబాబు మర్యాదపూర్వకంగా కలిసి  శాలువాతో సన్మానించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి చిన్న వయసులో పార్లమెంట్ సభ్యుడిగా  రాజకీయంగా మంచి పేరు తీసుకొచ్చుకున్న వ్యక్తిని అని ముందు భవిష్యత్తులో రాజకీయంగా ఇంకా ఉన్నత పదవులు పొందాలని  వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం మండల ఎంపీపీ దేవరకొండ శిరీష , ఎర్రుపాలెం సర్పంచ్ మొగిలి అప్పారావు  దండెం సత్యనారాయణ రెడ్డి  దేవరకొండ రాజీవ్ గాంధీ , దేవరకొండ చిరంజీవి , గుండ్ల రత్నబాబు  నండ్రు శ్రీను  తదితరులు పాల్గొన్నారు.