కాంగ్రెస్ పార్టీ అదర్యంలో ముప్పది రోజుల పాటు రచ్చబండ కార్యక్రమం

Published: Friday May 20, 2022
జన్నారం రూరల్, మే 19, ప్రజాపాలన: 
 
 కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ప్రతులను జనంలోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమం ముప్పది రోజులు పాటు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోర్లకుంట ప్రబుదాసు  అన్నారు, 
గురువారం మండల కేంద్రంలో స్థానిక విలేఖరులతో మాట్లాడారు.
 శనివారం నుండి నెల రోజుల పాటు రచ్చబండ కార్యక్రమాన్ని జన్నారం గ్రామపంచాయతీ ఉదయం పది గంటల నుండి ప్రారంభమవుతుందని అయన అన్నారు, ఈ కార్యాక్రమానికి అదిక సంఖ్యలో నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఉపాద్యాక్ష ప్రదాన కార్యాదర్శులు, పట్టణ అధ్యక్షుడు, అభిమానులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్ ఎస్ యు ఐ, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.