ఘనంగా,73, వ గణతంత్ర దినోత్సవం వేడుకలు...
Published: Thursday January 27, 2022
ఇబ్రహీంపట్న, జనవరి 26 (ప్రజాపాలన ప్రతినిధి): మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ తహశీల్దార్ పోలీసు స్టేషన్ తదితర కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగరేసి వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాజాల భీమేశ్వరి జడ్పీటిసి కంఠం భారతి వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి తహశీల్దార్ రమేష్ ఎంపీడీఓ ప్రభు నాయకులు నే మూరి సత్యనారాయణ, జెడి సుమన్, దోమకొండ చిన్న రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: