ఘనంగా,73, వ గణతంత్ర దినోత్సవం వేడుకలు...

Published: Thursday January 27, 2022

ఇబ్రహీంపట్న, జనవరి 26 (ప్రజాపాలన ప్రతినిధి): మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ తహశీల్దార్ పోలీసు స్టేషన్ తదితర కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగరేసి వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాజాల భీమేశ్వరి జడ్పీటిసి కంఠం భారతి వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి  తహశీల్దార్ రమేష్ ఎంపీడీఓ ప్రభు నాయకులు నే మూరి సత్యనారాయణ, జెడి సుమన్, దోమకొండ చిన్న రాజన్న, తదితరులు పాల్గొన్నారు.