ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పరామర్శించిన డిపిఓ నరేష్

Published: Monday June 07, 2021
కోరుట్ల,జూన్ 06 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ ఉద్యమకారులు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మెట్ పల్లి మాజి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్క సురేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించటంతో ఆదివారం రోజు చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను ఆయన స్వగృహం రేగుంటలో జగిత్యాల జిల్లా పంచాయతి రాజ్ ఆఫీసర్ పల్లికోండ నరేష్ పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.