శ్రీ సాయినగర్(తూర్పు) కాలని నూతన

Published: Wednesday February 15, 2023
కార్యవర్గం ఎన్నిక
మేడిపల్లి, ఫిబ్రవరి14 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్
2వ డివిజన్లోని శ్రీ సాయినగర్(తూర్పు) కాలని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా
 బింగి ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా ఆరుట్ల నవీన్ రెడ్డి,
 ఉపాధ్యక్షులుగా సల్ల సురేందర్,, కోశాధికారిగా మొరిగాల ప్రసాద్ గౌడ్ జాయింట్ సెక్రెటరీలుగా డి మనోజ్ కుమార్, సంగు సత్యనారాయణ,
 ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా వరికుటి జనార్దన్ రెడ్డి, మేకల బాపురాజులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను స్థానిక కార్పొరేటర్ సుభాష్ నాయక్ శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.