ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి **ద్విగిజయంగా634కిలోమిటర్లు 50 రోజులు 85గ్రామాలు

Published: Monday March 13, 2023
2023 జనవరి 22తేది-రోజున యాచారం మండలం నంది వనపర్తి గ్రామం లోని నందీశ్వర ఆలయం నుంచి  తెరాస రాష్ట్ర నాయకులు  మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ ) చేపట్టిన ప్రగతి నివేదన యాత్ర ప్రారంభం మై నేటితో 50 రోజులు పూర్తిచేసుకోని.ప్రతి గ్రామం,ప్రతి గడపగడపకు, ప్రతి గుండె, గుండె కు అనే నినాదంతో మొదలై  నేటితో విజవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బిఆర్ఎస్ శ్రేణులు యాచారం మండలం నక్కర్త మేడిపల్లి కోఆపరేటివ్ సోసైటీ డైరెక్టర్ మక్కపల్లి స్వరూప శ్రీనివాస్ హర్షము వ్యక్త చేశారు.. అబ్దుల్లాపూర్మెట్ మండలం కొత్తగూడ గ్రామానికి  చేరుకున్న ప్రగతి నివేదన యాత్ర  నేటితో  634కిలోమీటర్లు 85 గ్రామాల మీదుగా పాదయాత్రతో కొనసాగించిన  మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి పాదయాత్ర లోపేద బడుగు బలహీన వర్గాల ప్రజల దీవెనలతోకష్ట సుఖాలు తెలుసుకోని తెలంగాణ ప్రభుత్వం ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను.పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలకు ఇంకా ఏమే మి అవసరం ఉన్నాయో తెలుసుకొని వాటి పరిష్కారం కోసం చేస్తున్నప్రగతి నివేదన యాత్ర అలుపెరగకుండా ఒక ప్రవాహం లాగా సాగుతు మును ముందుకు కొనసాగుతుందని. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతిరిగి మరొసారి బీ ఆర్ ఎస్ జెండా కైవసం చేసుకుంటుందని బిఆర్ఎస్  సభ్యులు యాచారం మండలం నక్కర్త మేడిపల్లి కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ మక్కపల్లి స్వరూప శ్రీనివాస్ తెలిపారు.