వెంకటమ్మ దశ దినకర్మ కు హాజరైన మాల మహానాడు అధ్యక్షులు చెన్నయ్య

Published: Saturday November 05, 2022
హైదరాబాద్ 4 నవంబర్ ప్రజాపాలన:క్రీ శే బేర వెంకటమ్మ దశ దినకర్మ కు హాజరైన మాల మహానాడు అధ్యక్షులు చెన్నయ్య. 
 
సరూర్ నగర్ నందు బేరా బాలకిషన్ అమ్మగారు క్రీ శే బేర వెంకటమ్మ దశ దినకర్మ సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మన్నె శ్రీధర్, బంగి ఆనంద్ రావు, భుజంగారావు, ఉమ్మడి దేవాలయాల సంఘం అధ్యక్షుడు పేరోజి మహేశ్వరు, హిందూ స్మశాన 
వాటిక వివి నగర్ సంఘం అధ్యక్షులు తునిగా పద్మారావు, భాగ్యనగర్ బ్యాగరి సంఘం నల్లవాగు చంద్రం గుట్ట అధ్యక్షులు పేరోజీ సాయినాథ్ తదితరులు హాజరయ్యారు.