బట్టి విక్రమార్కతో కెసిఆర్ కి లోపాయి కారి ఒప్పందం లేకపోతే కాంగ్రెస్ హయాంలో నిర్మించిన జాలు

Published: Monday February 27, 2023

 ప్రాజెక్టును సిబిఐతో విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ రూరల్ ఫిబ్రవరి 27 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో భట్టి విక్రమార్క తో కెసిఆర్ కి లోపాయి కారి ఒప్పంద లేకపోతే కాంగ్రెస్ హయాంలో నిర్మించిన జాలిముడి ప్రాజెక్టు అవినీతిపై సిబిఐతో విచారణ జరిపించాలి.అబద్దపు పునాదులపై ఏర్పడి,ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి,అవినీతి, కుటుంబ, పాలన సాగిస్తున్న బి ఆర్ స్ కి గోరి కట్టటం కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ సమాజబీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుకొండపల్లి శ్రీధర్ రెడ్డి రూరల్ మండలం, రొంపిమల్ల గ్రామంలో ప్రజాగోస బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ శక్తి కేంద్ర ఇంచార్జ్ అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరావు, అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ముఖ్య అతిధిగా పాల్గున్న బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ఈ సందర్భంగాఆయన మాట్లాడుతు  మధిర శాసనసభ్యుడు బట్టి విక్రమార్క కేసీఆర్తో లోపాయి కా రి ఒప్పందం పెట్టుకొని నియోజకవర్గం అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నాడని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ హయాంలో జాలిముడి వద్ద నిర్మించినటువంటి సాగునీటి ప్రాజెక్టులో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందన్న ఆయన ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని అధికారులు చెబుతున్నప్పటికీ గ్రావిటీ ద్వారా ఒక్క ఎకరం కూడా ప్రాజెక్టు ద్వారా పారడం లేదని శ్రీధర్ రెడ్డి ఎద్దేవా చేశారు పెద్ద ఎత్తున అవినీతి జరిగినటువంటి ఈ ప్రాజెక్టు విషయంలో కెసిఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

 ప్రాజెక్టును సిబిఐతో విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ రూరల్ ఫిబ్రవరి 27 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో భట్టి విక్రమార్క తో కెసిఆర్ కి లోపాయి కారి ఒప్పంద లేకపోతే కాంగ్రెస్ హయాంలో నిర్మించిన జాలిముడి ప్రాజెక్టు అవినీతిపై సిబిఐతో విచారణ జరిపించాలి.అబద్దపు పునాదులపై ఏర్పడి,ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి,అవినీతి, కుటుంబ, పాలన సాగిస్తున్న బి ఆర్ స్ కి గోరి కట్టటం కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ సమాజబీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుకొండపల్లి శ్రీధర్ రెడ్డి రూరల్ మండలం, రొంపిమల్ల గ్రామంలో ప్రజాగోస బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ శక్తి కేంద్ర ఇంచార్జ్ అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరావు, అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ముఖ్య అతిధిగా పాల్గున్న బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ఈ సందర్భంగాఆయన మాట్లాడుతు  మధిర శాసనసభ్యుడు బట్టి విక్రమార్క కేసీఆర్తో లోపాయి కా రి ఒప్పందం పెట్టుకొని నియోజకవర్గం అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నాడని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ హయాంలో జాలిముడి వద్ద నిర్మించినటువంటి సాగునీటి ప్రాజెక్టులో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందన్న ఆయన ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని అధికారులు చెబుతున్నప్పటికీ గ్రావిటీ ద్వారా ఒక్క ఎకరం కూడా ప్రాజెక్టు ద్వారా పారడం లేదని శ్రీధర్ రెడ్డి ఎద్దేవా చేశారు పెద్ద ఎత్తున అవినీతి జరిగినటువంటి ఈ ప్రాజెక్టు విషయంలో కెసిఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.