కోతకు గురైన పంట చేనులు, బ్రిడ్జిను పరిశీలించి న ఎమ్మెల్యే రేఖనాయక్

Published: Thursday July 28, 2022

జన్నారం, జూలై 27, ప్రజాపాలన: మండలంలోని రాంపూర్, కొత్తపేట గ్రామాలను ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్ .బుధవారం పర్యాటించారు, ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామంలో ఇటివల ఎడతెరుపులేని వానాలకు వరదలకు పంట చేనులు మైదానాముల మారిన భూములు పంట నష్టపోయిన రైతుల పరమార్శించారు, రైతుల కష్టాలను తెలియపరచి నష్టా పరిహారం ప్రభుత్వం ద్వారా అందింస్తామని తెలిపారు. అదేవిధంగా కొత్తపేట గ్రామానికి వేల్లే బ్రిడ్జి కోతకు గురికావడం జరిగిందని స్థానిక గ్రామస్థులు ఎమ్మెల్యే కు సూచించారు. అ బ్రిడ్జి మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళుతానని పేర్కొన్నారు. స్థానిక ప్రజలకు ప్రయాణ రాకపోకలు కోసం బ్రిడ్జిను కొత్తగా పూనప్రారంభిస్తమన్నారు, ఈ కార్యాక్రమంలో మండల అధ్యక్షుడు రాజారాం రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గోట్లా రాజేష్, నాయకులు భరత్ కుమార్, సతీష్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.