భట్టి విక్రమార్క పాదయాత్ర (పీపుల్స్ మార్చ్) లో పాల్గొన్న మిరియాల రమణ

Published: Thursday March 03, 2022
మధిర మార్చి రెండో ప్రజాపాలన ప్రతినిధి మధిర నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్కుని మధిర పట్టణ అధ్యక్షులు మిర్యాల రమణ ఆధ్వర్యంలో వారి పాదయాత్ర సంఘీభావంగా పలువురుు నాయకులుు పరామర్శ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 4 రోజు ముదిగొండ మండలం కోదండ రామ పూర్ లో భట్టి విక్రమార్క తో కలిసి నడచిన మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకట రమణ గుప్తా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రంగా అప్పారావు, చిలివేరు బుచ్చి రామయ్య మొదలగు వారు పాల్గొన్నారు