రేవంత్ సభకు తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు శంకరపట్నం మార్చి 09ప్రజాపాలన రిపోర్టర్:
Published: Friday March 10, 2023
మానకొండూరు నియోజకవర్గ శంకర పట్నం మండలం కేంద్రం నుంచి గురువారం సాయంత్రం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్లో జరిగే రేవంత్ రెడ్డి బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకరపట్నం మండలంలో అన్ని గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలలు కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో టి పి టి సి సి సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ మండల అధ్యక్షులు గొపగోని బసవయ్య గౌడ్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు వివిధ గ్రామాల శాఖల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this on your social network: