మానసిక వికలాంగులకు అన్నదానం
Published: Tuesday March 09, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని టేకులసోమారం గ్రామంలో గల సాధన మానసిక వికలాంగుల సంస్థలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం బుస్స కిష్టమ్మ జ్ఞాపకార్థం ఆమె మనుమడు ఎన్ఆర్ఐ బుస్స నాగరాజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాసుల వెంకటేశం, పబ్బు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: