డాక్టర్ అబ్దుల్ కలాం జాతీయ సేవ రత్న అవార్డు

Published: Monday October 18, 2021
యాదాద్రి అక్టోబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి : ప్రపంచ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం అబ్దుల్ కలాం అవార్డు విద్యారంగంలో 35 సంవత్సరాలు సేవలందించినందుకు ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది మంచి భవిష్యత్తు పాట చూపించారు. సామాజిక సేవలో తన వంతు సేవ చేసినాడు అందుకు ఈ అరుదైన అవార్డు యాదాద్రి జిల్లా నుండి దంతూరి సత్తయ్యకి దక్కింది రేపు రవీంద్రభారతిలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మరియు విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి  చేతులమీదుగా రేపు అవార్డును లీడ్ ఇండియా సంస్థ సమక్షంలో అందుకుంటారు.