మరణించిన కుటుంబాలను పరామర్శ...
Published: Friday June 25, 2021
జగిత్యాల, జూన్ 24 (ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ మండల్ అల్లిపూర్ గ్రామానికి చెందిన గొల్లపల్లి వెంకటి దండవేని బుచ్చన్న భార్య అల్లిపూర్ రాజా రాజేశ్వర ఆలయ చైర్మన్ నామని సత్యనారాయణ నాయిని సురేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ జిల్లా తెరాస యూత్ అధ్యక్షుడు హెచ్.సి.ఏ సభ్యులు దావా సురేష్ పరామర్శించారు. వారి వెంట ప్యాక్స్ చైర్మన్ రాజలింగం మూకీద్ ఎంపీటీసీ మోర విజయలక్ష్మి వెంకటేష్ సాగర్ రావు వెంకటేశం రాజేందర్ గణపతి ముజాజ్ నర్సయ్య తదితరులు ఉన్నారు.
Share this on your social network: