ఆళ్ళపాడు మొక్కల పెంపక నర్సరీని పరిశీలించిన ఏ పి డి

Published: Tuesday February 01, 2022
బోనకల్, జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి: బోనకల్ మండలం అళ్లపాడు గ్రామ నర్సరీ నీ ఏపీ డి శ్రీనీవాసరావు తనిఖీ చేయడం జరిగింది. 2022 సంవత్సరానికి గాను ఏర్పాటు చేసిన మొక్కల పేంపక క్షేత్రాలను సందర్శించి వాటి బాగోగులు ఎలా ఉన్నాయి అని పరిశీలించి పేరిగే మొక్కలను ముందు నుంచే మంచిగా పేరిగేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు సలహాలు చేసారు. నర్సరీలో పేంచే ప్రతి మొక్క గ్రామ ప్రజలకు ఉపయేగపడేవిదంగా పేంచాలని, గత సంవత్సరం మంచి గా ఉన్నాయని, ఈ సంవత్సరం కూడా మంచి గా పేంచాలని వన సేవకురాలు పార్వతి కి సూచనలు సలహాలు తెలియజేశారు. అయన వేంట వి జి యస్ టేక్కికల్ రంజిత్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు, పంచాయతీ కార్యదర్శి పరశురామ్, పంచాయతీ సిబ్బంది నాగరాజు పాల్గొన్నారు.