సిందూరం" మూవీ ట్రైలర్ విడుదల..

Published: Friday January 20, 2023
మధిర: జనవరి 19 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు స్థానిక-మధిర హైకేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్జంగా ప్రవీణ్ రెడ్డి శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన "సిందూరం" మూవీ ట్రైలర్ బుధవారం విడుదల చేశారు..ఈ సందర్భంగా నిర్మాత జంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవలే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని,అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అయిన రెండు సాంగ్స్ మిలియన్ వ్యూస్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు..తొలి ప్రయత్నంగా నిర్మించిన మూవీకి ఇంత రెస్పాన్స్ రావడం మూవీ మీద మరింతా నమ్మకం పెంచాయి అన్నారు.ఈ నెల 26వ తేదిన మూవీ రిలీజ్ అవుతుందని తెలిపారు ఈకార్యక్రమంలో.నటీనటులు: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడ సాగ(పవి టీచర్) సాంకేతిక నిపుణులు: బ్యానర్: శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ డైరెక్టర్: శ్యామ్ తుమ్మలపల్లి *నిర్మాత: ప్రవీణ్ రెడ్డి జంగా* సహా నిర్మాతలు: చైతన్య కందుల, సుబ్బారెడ్డి.ఏం రైటర్: కిషోర్ శ్రీ కృష్ణ సినిమాటోగ్రఫీ: కేశవ్ ఎడిటర్: జస్విన్ ప్రభు ఆర్ట్: ఆరే మధుబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ బాలాజీ.డి