ఎస్ ఎస్ సి పబ్లిక్ పరీక్షల ఇంటర్నల్ మార్క్స్ వెరిఫికేషన్ మధిర
Published: Tuesday February 07, 2023
రూరల్ ఫిబ్రవరి 6 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో ఆత్కూరులో ఉన్న శ్రీనిధి స్కూల్లో ఎస్ ఎస్ సి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఇంటర్నల్ మార్క్స్ వెరిఫికేషన్ టీమ్, టీవీ ఎం స్కూల్ హెచ్ ఎం ఎం నారాయణ ఆధ్వర్యంలో జరిగినది, ఈ కార్యక్రమంలో మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల విద్యాధికారి ఎంప్రభాకర్ పర్యవేక్షించారు, ఈకార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ బి. శ్రీనివాస రావు, కరస్పాండెంట్ బి. అంజన బాబు, డైరెక్టర్లు చందు,వెంకటనారాయణ, వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.
Share this on your social network: