సిసి రోడ్డు ప్రారంభించిన సర్పంచ్ అండాలు
Published: Monday July 18, 2022
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 17 ప్రజాపాలన ప్రతినిధి.
పోల్కంపల్లి అనుబంధ గ్రామం ఎన్గల్ గుడాలో 11,12 వ వార్డులో గ్రామ పంచాయతీ నిధుల నుండి సీసీ రోడ్డు పనులను వార్డు సభ్యులతో కలిసి ప్రారంభించిన సర్పంచ్ చెరుకూరి అండాలుగిరి ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పి. స్వరూప యాదయ్య ,పి. బాలకిషన్,యాదగిరి రెడ్డి,మహేందర్ రెడ్డి, లింగుస్వామి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: