సిసి రోడ్డు ప్రారంభించిన సర్పంచ్ అండాలు

Published: Monday July 18, 2022

 ఇబ్రహీంపట్నం జూలై తేదీ 17 ప్రజాపాలన ప్రతినిధి.

పోల్కంపల్లి అనుబంధ గ్రామం ఎన్గల్  గుడాలో 11,12 వ వార్డులో గ్రామ పంచాయతీ నిధుల నుండి సీసీ రోడ్డు పనులను  వార్డు సభ్యులతో కలిసి ప్రారంభించిన సర్పంచ్ చెరుకూరి అండాలుగిరి ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పి. స్వరూప యాదయ్య ,పి. బాలకిషన్,యాదగిరి రెడ్డి,మహేందర్ రెడ్డి, లింగుస్వామి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.