తహశీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ దర్నా శంకరపట్నం నవంబరు 24ప్రజాపాలన ప్రతినిధి:
Published: Friday November 25, 2022
రైతుల సమస్యలపై ధరణి పోర్టల్ వాళ్ళ రైతులకు కలిగే ఇబ్బందులపై టి పి సి సి ఆదేశాల మేరకు శంకరపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ మండల శాఖ ఆద్వర్యం లో ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. 2006 అటవీ భూముల హక్కు చట్టం ద్వారా నిషేధిత జాబితాలో ఉన్న భూములను భూహక్కు దారుల సమస్యలను గ్రామ సభ ద్వారా పరిష్కారం చూపాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమమో లో కాంగ్రెస్ నాయకులు తధితరులు పాల్గొన్నారు
Share this on your social network: