తహశీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ దర్నా శంకరపట్నం నవంబరు 24ప్రజాపాలన ప్రతినిధి:

Published: Friday November 25, 2022

రైతుల సమస్యలపై ధరణి పోర్టల్ వాళ్ళ రైతులకు కలిగే ఇబ్బందులపై టి పి సి సి ఆదేశాల మేరకు శంకరపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ మండల శాఖ ఆద్వర్యం లో ఈ రోజు  ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. 2006 అటవీ  భూముల హక్కు  చట్టం ద్వారా నిషేధిత జాబితాలో ఉన్న భూములను భూహక్కు దారుల సమస్యలను  గ్రామ సభ ద్వారా పరిష్కారం చూపాలని  ఆయన అన్నారు ఈ కార్యక్రమమో లో కాంగ్రెస్ నాయకులు తధితరులు పాల్గొన్నారు