రెండు లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని రక ముఖ్యఅతిథిగా విద్యాశాఖ మంత్రి సభితాఇంద్రరెడ్డి
Published: Saturday July 23, 2022
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం పరిదిలోగల జాపాల్ గ్రామంలో తెలంగాణ యూత్ ఐకాన్ , డైనమిక్ లీడర్ , మున్సిపల్ , ఐటి శాఖామాత్యులు కల్వకుంట్ల తారకరామారావు ( KTR ) జన్మదినం సందర్బంగా జిల్లా టీ ఆర్ ఎస్ అధ్యక్షుడు , మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు అనగా శనివారం ఉదయం 10.00 గంటలకు ఆగాపల్లి - జాపాల మధ్యన ఒకేరోజు రెండు లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా విచేస్తునారు విద్యాశాఖామాత్యులు P.సబితాఇంద్రారెడ్డి పాల్గొంటారు ఇబ్రహీంపట్నం మార్కేట్ కమిటీ మాజీ ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు .
Share this on your social network: