రెండు లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని రక ముఖ్యఅతిథిగా విద్యాశాఖ మంత్రి సభితాఇంద్రరెడ్డి

Published: Saturday July 23, 2022

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం పరిదిలోగల జాపాల్ గ్రామంలో తెలంగాణ యూత్ ఐకాన్ , డైనమిక్ లీడర్ , మున్సిపల్ , ఐటి  శాఖామాత్యులు  కల్వకుంట్ల తారకరామారావు ( KTR )  జన్మదినం సందర్బంగా జిల్లా టీ ఆర్ ఎస్ అధ్యక్షుడు , మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  ఆధ్వర్యంలో రేపు అనగా శనివారం ఉదయం 10.00 గంటలకు  ఆగాపల్లి - జాపాల మధ్యన ఒకేరోజు రెండు లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా విచేస్తునారు విద్యాశాఖామాత్యులు  P.సబితాఇంద్రారెడ్డి పాల్గొంటారు ఇబ్రహీంపట్నం మార్కేట్ కమిటీ మాజీ ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు .