సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
Published: Thursday February 11, 2021
మధిర, ఫిబ్రవరి 10 ప్రజాపాలన; దెందుకురు గ్రామానికి చెందిన K పాపయ్య కు మధిర శాసన సభ్యులు CLP నేత మల్లు భట్టి విక్రమార్క సిఫార్సు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 27 వేల రూపాయల చెక్కును మధిర మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరంసెట్టి కిశోర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వేణు, మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దారా బాలరాజు, మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్, మధిర పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు బిట్రా ఉద్దండయ్యా మరియు మైలవరపు చక్రి మొదలగు వారు పాల్గొన్నారు
Share this on your social network: