పార్టీని మరింత పటిష్టం చేస్తాం
Published: Tuesday October 12, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 11, ప్రజాపాలన ప్రతినిది : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం పరిధిలో గుంగల్ గ్రామంలో జెండా కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జెండా ఆవిష్కరించారు. టిఆర్ఎస్ పార్టీగ్రామఅధ్యక్షులు అర్చన రమేష్, గ్రామ ప్రధాన కార్యదర్శి కుంటి శ్రీకాంత్. మాట్లాడుతూ గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే గారి సూచన మేరకు పార్టీని ప్రతిష్ట చేస్తామని సంక్షేమ పథకాలు పార్టీని ముందుకు తీసుకెళ్తాం అంటూ దేశంలో లేని విధంగా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ కు ప్రత్యేక అభినందలు తెలియజేస్తూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పనిచేస్తూ నార్ అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇంద్ర శ్రీనివాస్, ఉప సర్పంచ్ భీమ్ యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, జడ్పిటిసి చిన్నోళ్ళు యాదమ్మ, మండల అధ్యక్షులు కర్నాటి రమేష్, ప్రధాన కార్యదర్శి పార్చ భాష, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అలీ భాయ్, నూతన కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ సంఘ నరేష్, సెక్రెటరీ అందుగుల మహేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: