గ్రామంలో కరోన రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి

Published: Friday April 23, 2021
మధిర, ఏప్రిల్ 22, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంరాయపట్నం గ్రామంలో గ్రామాల్లో కరోన రోజురోజుకు ఎక్కువగా ఉండటం వల్ల రాయపట్నం గ్రామంలో కరోన రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి అనిగ్రామ సర్పంచ్ గారు గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ముందస్తు ఊరు మొత్తం ట్రాక్టర్ తో శానిటైజర్ చేపిస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నండ్రు సుశీలగారు కార్యదర్శి స్వాతి గారు ఉపసర్పంచ్ పుల్లారావు గారు వార్డ్ నెంబర్లు సురేష్ గారు రవి గారు గ్రామ పేద్దలు కొండయ్య గారు వెంకటయ్య గారు భద్రయ్య గారు పాపయ్య గారు రాజశేఖర్ గారు యుగంధర్ గారు పిచ్చయ్య గారు శంకర్రావు గారు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు