శ్రీనివాస్ రెడ్డి కృష్ణారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కవారి ఆ

Published: Friday July 15, 2022
మధిర జూలై 14 ప్రజాపాలన ప్రతినిధి
మధిర మండలం జాలిముడీ  గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి*. మరియు *వేమిరెడ్డి  కృష్ణారెడ్డి*. స్మారకార్ధం ఏర్పాటు చేసిన  విగ్రహాలను గురువారం తెలంగాణ కాంగ్రెస్ శాసనసభక్షనేత, మధిర శాసనసభ్యులు *శ్రీ మల్లు భట్టి విక్రమార్క * ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిన్నతనం నుండి శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ...  కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పని చేశారని అన్నారు. గ్రామ అభివృద్ధి లో వీరు ఎంతో సహాయ సహకారాలు అందించారని. వీరు లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు. చివరి శ్వాస వరకు వారు నమ్మిన సిద్ధాంతం పనిచేయడానికి కాంగ్రెస్ జెండాను వీడలేదని కొనియాడారు. నిబద్ధత కలిగిన వీరి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వివరించారు. వీరి ఆశయాల నిజం చేయడమే వారికి మన అర్పించే నిజమైన నివాళి అని వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు. *బొగ్గుల రమేష్ రెడ్డి*. *బొగ్గుల పద్మావతి*.  మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *సూరం శెట్టి కిషోర్*  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు. *చావా వేణు*. గ్రామ సర్పంచ్. *తడకమళ్ళ ప్రభాకర్*. మండల ఎస్సీసెల్ అధ్యక్షులు  *దారా బాలరాజు* మండల కిసాన్ సెల్ అధ్యక్షులు *దుంప వెంకటేశ్వర్ రెడ్డి*. నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు  *తూమాటి నవీన్ రెడ్డి* మునిసిపల్ కౌన్సిలర్. *మునుగోటి వెంకటేశ్వరరావు*. మండల బిసి సెల్ అధ్యక్షులు *చిలువేరు బుచ్చి రామయ్య*. మండల సేవాదళ్ అధ్యక్షులు *ఆదూరీ శ్రీనివాస్*
 గాంధీ పదం మండల అధ్యక్షులు  *బోడేపూడి గోపీనాథ్*. సర్పంచ్ లు. *పులిబండ్ల చిట్టిబాబు*. *ఎస్.కె మదర్ సాహెబ్*. మాజీ సర్పంచులు *మువ్వ వెంకయ్య బాబు*. *కర్నాటి రామారావు*. సొసైటీ  డైరెక్టర్లు. *వనమా పిచ్చయ్య. పతేపరపుసంగయ్య*
 మండల నాయకులు *పారుపల్లి విజయ్ కుమార్ సూర్యదేవర కోటేశ్వర రావు.నిడమానూరు వంశీ  రావిరాల సత్యనారాయణ , మాగంప్రసాద్. కోట డేవిడ్*. గ్రామ పెద్దలు మహిళలు యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
 
 
 
Attachments area