జోరుగా నడుస్తున్న మట్టి అక్రమ దందా
Published: Tuesday July 20, 2021
మధిర ప్రజా పాలన ప్రతినిధి 18వ తేదీమధిర వైరా నది లో సుమారుగా ఎనిమిది కోట్లతో నిర్మిస్తున్న సప్ట దగ్గర నుండి రోజుకి వందల ట్రాక్టర్లో విక్రయిస్తున్నది ఎవరుగవర్నమెంటుకు రావలసిన ఆదాయాన్ని గండి కొట్టి కొంతమంది కాంట్రాక్టర్లు చేతుల్లో అధికారుల చేతుల్లో స్వాహా అవుతున్నాయి అంటున్న ప్రజలు ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని మున్సిపాలిటీ రావాల్సిన ఆదాయాన్ని అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్న ప్రజలు అసలు ఈ మట్టిని విక్రయించే దెవరు అధికారుల కాంట్రాక్టులమరి దీనిని అజమాయిషీ చేసే వారే లేరాదీనిని అజమాయిషీ చేసి సంబంధిత అధికారులు చొరవ తీసుకుని అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్న ప్రజలు
Share this on your social network: