ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 6ప్రజాపాలన ప్రతినిది *** అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిపారు***

Published: Tuesday March 07, 2023
మహిళాదినోత్సవం సందర్భంగా  ఇబ్రహీంపట్నం మంగళ్ పల్లి  శుభం కన్వెన్షన్ హాల్లో 1983-1984 పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించడం  జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా లయన్ కె.వి.రమేష్ రాజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శాలువాలతో మహిళలు ను సన్మానించడం జరిగింది.  ఈ సందర్భంగా అందరూ కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో నందారెడ్డి, నంద కుమార్, చండీశ్వర్,సంజీవ, నాగభూషణం,బద్రప్ప, విజయ ప్రతాప్ లు పాల్గొన్నారు.