విద్యార్థులకు బుక్కుల పంపిణీ చేసిన సర్పంచ్ బుడిదరామిరెడ్డి
Published: Friday July 08, 2022
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 7 ప్రజాపాలన ప్రతినిధి.ఇబ్రహీంపట్నం మండలంలోని చర్ల పటేల్ గూడా గ్రామంలో ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలకు జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఉప్పరిగూడ సర్పంచ్ బూడిదరామ్ రెడ్డి గారి సహకారంతో నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది అనంతరం బూడిద రామిరెడ్డి కి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకట్ రెడ్డి సర్పంచ్ కంబల్ల పెళ్లి గీత రామ్ రెడ్డి తెరాస మండల అధ్యక్ష కార్యదర్శులు చిలుకల బుగ్గ రాములు భాస్కర్ రెడ్డి వార్డు సభ్యులు మహేందర్ తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు హరిప్రసాద్ గౌడ్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Share this on your social network: